*తెలంగాణ జాతిపితకు నివాళి*
జి. శ్రీనివాస్ రెడ్డి...
తెలంగాణ ఉచ్వాషగ, తెలంగాణ నిశ్వాసగ
మూడు దశల తెలంగాణ ఉద్యమాల ఊపిరైన
జయశంకర్ సారుకిదే నివాళి.
నీళ్లు నిధులు నియామకాల
పంపకంలో వంచనను
పదునైన కలంతో రాజీలేని గళంతో నిర్జించిన సజ్జనునికి నివాళి.
తెలంగాణ వికాస అస్థిత్వ తాత్వికుడు దార్శనికుడు
అవిశ్రాంత పోరాట యోధుడైన జయశంకరు సారుకిదే నివాళి.
యాచక దశనుండి శాసక దశకు తెలంగాణ ఎదుగాలని, మా రాష్ట్రం మాకు కావాలని బలంగా నినదించిన తెలంగాణ గొంతుకిదే నివాళి.
సకల జనుల ఐక్యతకై అహర్నిషలు శ్రమించి ఒకే వేదికకు తెచ్చి తెలంగాణ ఉధ్యమానికీ ఊపుతెచ్చిన మేధావికిదే నివాళి.
నిస్వార్థం నిరాడంబరత సంస్కారం ఆభరణాలుగ ధరియించి బతుకంతా తెలంగాణ యావతోటి స్వరాష్ట్రం తోవ చూపిన తెలంగాణా వేగు చుక్కకిదే నివాళి
ఆచితూచు మాటల్తో
గణాంకాల సాయంగా తెలంగాణా దోపిడిని రాపిడిని ఎండ గట్టిన దండి మనిషికిదే నివాళి.
చావు నాది బతుకు నాది బ్రతుకంతా తెలంగాణది గా బతికిన అమరుడు తెలంగాణ జాతి పిత కొత్తపల్లి జయశంకర్ సారుకిదే నివాళి
KURTA Executive garlanded DR. K. Jayashankar;s statue in Ekashila Park in Warangal today on the eve of his Death Anniversary.
📄 Attached File
Interview in French TV
Prof. K. Venkata Narayana appointed as the Chairman of Telugu Academy by the Government of Telangana for a period of TWO years.
తేది: 14 ఏప్రిల్ 2026,మంగళవారం ఉదయం గం.11.00 లకు తెలంగాణ విశ్వ విద్యాలయం లో భారత రత్న డా. బి. ర్. అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్భంగా కీలకోపన్యాసం చేస్తున్న ప్రొఫెసర్ బన్న అయిలయ్య గారు.
📄 Attached File